యూఏఈ రాయల్ మృతి
- June 10, 2019
షేకా ఐషా బింట్ మాజిద్ బిన్ నాజర్ బిన్ సుల్తాన్ అల్ కాసిమి ఆదివారం మృతి చెందగా, ఆమె ఆత్మ శాంతి కోసం రస్ అల్ ఖైమా క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ సౌద్ బిన్ సక్ర్ అల్ కాసిమి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మృతదేహానికి రస్ అల్ ఖైమాలోని ఒరెబి డిస్ట్రిక్ట్లో గల కవాసమ్ సిమిటెరీలో అంత్య క్రియలు జరిగాయి. రస్ అల్ ఖైమా రూలర్కి స్పెషల్ అడ్వయిజర్ అయిన షేక్ అబ్దుల్లా బిన్ మాలిక్ బిన్ కాయెద్ అల్ కాసిమి, పలువురు ప్రముఖులు, పౌరులు, అరబ్ మరియు ముస్లిం కమ్యూనిటీస్కి చెందిన మెంబర్స్ ఈ సందర్భంగా తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!







