యూఏఈ రాయల్ మృతి
- June 10, 2019
షేకా ఐషా బింట్ మాజిద్ బిన్ నాజర్ బిన్ సుల్తాన్ అల్ కాసిమి ఆదివారం మృతి చెందగా, ఆమె ఆత్మ శాంతి కోసం రస్ అల్ ఖైమా క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ సౌద్ బిన్ సక్ర్ అల్ కాసిమి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మృతదేహానికి రస్ అల్ ఖైమాలోని ఒరెబి డిస్ట్రిక్ట్లో గల కవాసమ్ సిమిటెరీలో అంత్య క్రియలు జరిగాయి. రస్ అల్ ఖైమా రూలర్కి స్పెషల్ అడ్వయిజర్ అయిన షేక్ అబ్దుల్లా బిన్ మాలిక్ బిన్ కాయెద్ అల్ కాసిమి, పలువురు ప్రముఖులు, పౌరులు, అరబ్ మరియు ముస్లిం కమ్యూనిటీస్కి చెందిన మెంబర్స్ ఈ సందర్భంగా తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!









