యూఏఈ రాయల్ మృతి
- June 10, 2019
షేకా ఐషా బింట్ మాజిద్ బిన్ నాజర్ బిన్ సుల్తాన్ అల్ కాసిమి ఆదివారం మృతి చెందగా, ఆమె ఆత్మ శాంతి కోసం రస్ అల్ ఖైమా క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ సౌద్ బిన్ సక్ర్ అల్ కాసిమి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మృతదేహానికి రస్ అల్ ఖైమాలోని ఒరెబి డిస్ట్రిక్ట్లో గల కవాసమ్ సిమిటెరీలో అంత్య క్రియలు జరిగాయి. రస్ అల్ ఖైమా రూలర్కి స్పెషల్ అడ్వయిజర్ అయిన షేక్ అబ్దుల్లా బిన్ మాలిక్ బిన్ కాయెద్ అల్ కాసిమి, పలువురు ప్రముఖులు, పౌరులు, అరబ్ మరియు ముస్లిం కమ్యూనిటీస్కి చెందిన మెంబర్స్ ఈ సందర్భంగా తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







