ముస్సాఫాలో ఇండియన్ మిషన్ సర్వీసెస్
- June 15, 2019అబుధాబిలోని ఇండియన్ ఎంబసీ, అబుదాబీ మలయాళీ సమాజం నుంచి కాన్సులర్ సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. ముస్సాఫా ఇండస్ట్రియల్ ఏరియాలో వున్న ఒకే ఒక్క రిజిస్టర్డ్ ఇండియన్ అసోసియేషన్ ఇది. వేలాది మంది బ్లూ కాలర్ వర్కర్స్, వారి కుటుంబాలకు ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందని అధికారులు అంటున్నారు. పాస్పోర్ట్ రెన్యువల్, అటెస్టేషన్ ఆఫ్ సర్టిఫికెట్స్ అలాగే వీసా సంబంధిత పేపర్ వర్క్స్ కోసం ఇకపై సుదూరంలో వున్న సిటీకి వెళ్ళాల్సిన అవసరం వుండదు. ఈ ఇనీషియేటివ్కి అప్రూవల్ లభించిందనీ, యూఏఈలో భారత రాయబారి నవదీప్ సింగ్ సూరి ప్రాథమికంగా ఈ మేరకు అప్రూవల్ ఇచ్చారని ఎంబసీ కౌన్సెలర్ రాజమురుగన్ చెప్పారు. ఈ ఆదివారం ఎంబసీకి చెందిన అధికారులు అబుధాబి మలయాళ సమాజంను సందర్శించి, ఇక్కడి వసతుల్ని తెలుసుకుంటారని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!