ఖరీఫ్ సీజన్: మవసలాట్ డిస్కౌంట్స్, డబుల్ ట్రిప్స్
- June 18, 2019మస్కట్:ఖరీఫ్ సీజన్ని సెలబ్రేట్ చేసే క్రమంలో మవసలాట్, సలాలాకి ట్రిప్పుల సంఖ్యను డబుల్ చేసింది. ఆటమ్న్ సీజన్ కోసం సరికొత్త నిర్ణయాల్ని మవసలాత్ తీసుకుంది. ఫ్యామిలీ బుకింగ్స్పై స్పెషల్ డిస్కౌంట్స్ ఇవ్వనున్నట్లు సంస్థ పేర్కొంది. ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, విలాయత్ ఆఫ్ సలాలాలో న్యూ ఇంటర్నల్ రూట్ మీదుగా బస్సులు వెళతాయని తెలుస్తోంది. మస్కట్ - సలాలా లైన్కి 3 నుంచి 7 వరకు ట్రిప్పుల్ని పెంచామనీ, 700 సీట్లతో ప్రయాణీకులు సలాలాకి వెళ్ళేందుకు వీలుందని అధికారులు తెలిపారు. సలాలా ఎయిర్పోర్ట్ నుంచి సహాల్ లిట్టిన్ మీదుగా సిటీ సెంటర్కి చేరుకుంటాయి. ఫ్యామిలీ బుకింగ్స్ 25 ఒమన్ రియాల్స్ నుంచి ప్రారంభమవుతాయి. ఒక్కో వ్యక్తికి పూర్తి ప్రయాణం 10 ఒమన్ రియాల్స్ ఖర్చుతో వుంటుంది. 2 ఏళ్ళలోపు చిన్నారులకు ప్రయాణం ఉచితం.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్