ఖరీఫ్ సీజన్: మవసలాట్ డిస్కౌంట్స్, డబుల్ ట్రిప్స్
- June 18, 2019
మస్కట్:ఖరీఫ్ సీజన్ని సెలబ్రేట్ చేసే క్రమంలో మవసలాట్, సలాలాకి ట్రిప్పుల సంఖ్యను డబుల్ చేసింది. ఆటమ్న్ సీజన్ కోసం సరికొత్త నిర్ణయాల్ని మవసలాత్ తీసుకుంది. ఫ్యామిలీ బుకింగ్స్పై స్పెషల్ డిస్కౌంట్స్ ఇవ్వనున్నట్లు సంస్థ పేర్కొంది. ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, విలాయత్ ఆఫ్ సలాలాలో న్యూ ఇంటర్నల్ రూట్ మీదుగా బస్సులు వెళతాయని తెలుస్తోంది. మస్కట్ - సలాలా లైన్కి 3 నుంచి 7 వరకు ట్రిప్పుల్ని పెంచామనీ, 700 సీట్లతో ప్రయాణీకులు సలాలాకి వెళ్ళేందుకు వీలుందని అధికారులు తెలిపారు. సలాలా ఎయిర్పోర్ట్ నుంచి సహాల్ లిట్టిన్ మీదుగా సిటీ సెంటర్కి చేరుకుంటాయి. ఫ్యామిలీ బుకింగ్స్ 25 ఒమన్ రియాల్స్ నుంచి ప్రారంభమవుతాయి. ఒక్కో వ్యక్తికి పూర్తి ప్రయాణం 10 ఒమన్ రియాల్స్ ఖర్చుతో వుంటుంది. 2 ఏళ్ళలోపు చిన్నారులకు ప్రయాణం ఉచితం.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు







