షార్జాలో ప్రముఖ రోడ్ 20 రోజులపాటు మూసివేత
- June 18, 2019
అల్ కులయ్యా మరియు అల్ మజారాహ్ ప్రాంతాల మధ్య షేక్ సుల్తాన్ బిన్ సక్ర్ అల్ కాసిమి వైపు వెళ్ళే వాహనదారులు ఇకపై ఒకింత అప్రమత్తంగా వుండాల్సి వస్తుంది. 22 రోజులపాటు ఈ రోడ్డులో పాక్షికంగా క్లోజర్ని అమలు చేస్తున్నారు. జూన్ 22 నుంచి జులై 11 వరకు ఈ పాక్షిక మూసివేత అమల్లో వుంటుందని షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వెల్లడించింది. ఈ డైవర్షన్ని క్లోజర్ కంటే ఎక్కువగా అభివర్ణించారు. రెండు ఫేజ్లలో దీన్ని మెయిన్టెనెన్స్ చేయబోతున్నారు. అల్ కులయ్యా మరియు అల్ మజారా ప్రాంతాల మధ్య తిరిగే వాహనదారులకు ఈ కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయి. రోడ్ సైన్ బోర్డ్స్ని బట్టి వాహనదారులు తమ వాహనాల్ని నడపాల్సి వుంటుందని అధికారులు సూచించారు. ఆర్టీయే ఎప్పటికప్పుడు వాహనదారుల ఫిర్యాదుల్ని స్వీకరించడానికి సిద్ధంగా వుంటుందని వారు తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..