హైదరాబాద్:ఎమ్మార్ కేసులో 12 మందికి ఈడీ సమన్లు
- June 18, 2019హైదరాబాద్: ఎమ్మార్ కేసులో నిందితులకు ఈడీ సమన్లు జారీ చేసింది. జులై 12న విచారణకు హాజరుకావాలని 12 మంది నిందితులను ఆదేశించింది. కోనేరు రాజేంద్రప్రసాద్, కోనేరు మధు, కోనేరు ప్రదీప్, తుమ్మల రంగారావు, సునీల్రెడ్డి, శ్రీకాంత్ జోషి, విజయ రాఘవ, ఎమ్మార్ హిల్స్ టౌన్షిప్, ఎమ్మార్ ఎంజీఎఫ్, స్టైలిష్ హోమ్స్, ఆసరా థీమ్ ప్రాజెక్ట్, సౌత్ అండ్ ప్రాజెక్ట్స్కు సమన్లు జారీ చేసింది. విచారణ నుంచి ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్యకు ఈడీ మినహాయింపునిచ్చింది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..