ఈత సరదా, ఇద్దర్ని మింగేసింది
- June 19, 2019
మస్కట్: సముద్రంలో ఈత సరదా ఇద్దర్ని బలి తీసుకుంది. మరో ఆరుగుర్ని రాయల్ ఒమన్ పోలీసులు ప్రాణాలతో బయటకు తీశారు. విలాయత్ ఆఫ్ సీబ్ బీచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సీబ్లోని సూర్ అల్ హాదిద్ బీచ్ వద్ద సోమవారం ఈ ఘటన చోటు చేసుకోగా, కోస్ట్గార్డ్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. భారీ కెరటాల ధాటికి యువకులు సముద్రంలోకి కొట్టుకుపోయారు. వీరిలో ఆరుగుర్ని కోస్ట్గార్డ్ సిబ్బంది రక్షించగలిగారు. మరో ఇద్దరు మాత్రం ప్రాణాలు కోల్పోయారు. సముద్రంలో ఈతకొట్టేటప్పుడు అప్రమత్తంగా వుండాలని ఈ సందర్బంగా అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







