ఈ నెల 14న ఎక్స్‌ప్రెస్‌ రాజా..

- January 04, 2016 , by Maagulf
ఈ నెల 14న ఎక్స్‌ప్రెస్‌ రాజా..

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో శర్వానంద్‌, సురభి జంటగా నటించిన చిత్రం ఎక్స్‌ప్రెస్‌ రాజా. ఈ సినిమా సెన్సార్‌ బోర్డు నుంచి ఖక్లీన్‌ యూగ సర్టిఫికెట్‌ పొంది విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు చిత్ర బృందం తమ ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా వెల్లడించింది. వంశీ, ప్రమోద్‌లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ప్రవీణ్‌ లక్కరాజు సంగీతం అందించారు. ఈ నెల 14న ఎక్స్‌ప్రెస్‌ రాజా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com