మలేషియా లో ఘనంగా జరిగిన 'అంతర్జాతీయ యోగా దినోత్సవం'
- June 23, 2019
మలేషియా:మలేషియా లో ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో లో నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకల్లో వేలాదిమంది భారతీయులు పాల్గొన్నారు.మలేషియా లోని బటు కేవ్స్ లో ఈ కార్యక్రమం జరిగింది.10 నుంచి 15 నిమిషాల పాటు సాగిన ఒక్కో సెషన్లో ఔత్సాహికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
మృదుల్ కుమార్ (ఇండియన్ అంబాసిడర్) ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా మరియు డా.శ్రీనివాస్ ఏలూరి (UN YCPI అంబాసిడర్) గెస్ట్ గా హాజరయ్యారు.మృదుల్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో వివిధ కారణాలతో స్ట్రెస్ ఎక్కువవుతోందనీ, అనేక అనారోగ్య సమస్యలకు అధిక బరువు కారణమవుతోందనీ, యోగా వీటన్నిటికీ చక్కని పరిష్కారమని తెలిపారు.ఈ కార్యక్రమం అనంతరం ఫుడ్ ప్యాకెట్లు పంపిణి చేసారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..