మలేషియా లో ఘనంగా జరిగిన 'అంతర్జాతీయ యోగా దినోత్సవం'
- June 23, 2019మలేషియా:మలేషియా లో ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో లో నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకల్లో వేలాదిమంది భారతీయులు పాల్గొన్నారు.మలేషియా లోని బటు కేవ్స్ లో ఈ కార్యక్రమం జరిగింది.10 నుంచి 15 నిమిషాల పాటు సాగిన ఒక్కో సెషన్లో ఔత్సాహికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
మృదుల్ కుమార్ (ఇండియన్ అంబాసిడర్) ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా మరియు డా.శ్రీనివాస్ ఏలూరి (UN YCPI అంబాసిడర్) గెస్ట్ గా హాజరయ్యారు.మృదుల్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో వివిధ కారణాలతో స్ట్రెస్ ఎక్కువవుతోందనీ, అనేక అనారోగ్య సమస్యలకు అధిక బరువు కారణమవుతోందనీ, యోగా వీటన్నిటికీ చక్కని పరిష్కారమని తెలిపారు.ఈ కార్యక్రమం అనంతరం ఫుడ్ ప్యాకెట్లు పంపిణి చేసారు.
తాజా వార్తలు
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం