కువైట్ లో 24మంది తెలంగాణ వాసుల అరెస్ట్
- June 26, 2019
కువైట్:కువైట్ నగరంలోని మాలియాలో శుక్రవారం అక్రమ ర్యాలీ నిర్వహించిన 24 మంది తెలంగాణ వాసులను అరెస్టు చేశారు. వరంగల్ చిన్నారి పై అత్యాచార ఘటనను నిరసిస్తూ ప్రదర్శన చేపట్టిన 24 మంది తెలంగాణ రాష్ట్రానికి చెందినవారని ధృవీకరించారు.కువైట్లో అక్రమ సేకరణ మరియు నిరసన ర్యాలీ అనుమతించబడదనీ, మరియు ఇది తీవ్రమైన నేరంగా పరిగణించబడి అరెస్టయిన వారికి దేశ బహిష్కరణ విధింపబడుతుందని తెలిపిన అధికారులు.గల్ఫ్ దేశాల్లో ర్యాలీలు,బహిరంగ సభలు ,ప్లే కార్డ్ల ప్రదర్శన నిషిద్ధం.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







