డీజిల్ స్మగ్లింగ్: 14 మంది అరెస్ట్
- June 26, 2019
మస్కట్: 14 మంది ఆసియా వలసదారుల్ని డీజిల్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. ముసాందమ్ కోస్ట్ గార్డ్ నిందితుల్ని డీజిల్ స్మగ్లింగ్ చేస్తుండగా అరెస్ట్ చేయడం జరిగింది. ముసాందం అలాగే కుమ్జార్కోస్ట్గార్డ్ పోలీస్, డీజిల్ స్మగ్లింగ్ బోట్ని సీజ్ చేయడం జరిగిందనీ, ఇందులో 14 మంది ఆసియా జాతీయులు వున్నారని, వారిని అరెస్ట్ చేశామనీ రాయల్ ఒమన్ పోలీస్ ఆన్లైన్ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అరెస్ట్ చేసినవారిని ముసాందమ్లోని కస్టమ్స్ డిపార్ట్మెంట్కి అప్పగించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!