డీజిల్ స్మగ్లింగ్: 14 మంది అరెస్ట్
- June 26, 2019మస్కట్: 14 మంది ఆసియా వలసదారుల్ని డీజిల్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. ముసాందమ్ కోస్ట్ గార్డ్ నిందితుల్ని డీజిల్ స్మగ్లింగ్ చేస్తుండగా అరెస్ట్ చేయడం జరిగింది. ముసాందం అలాగే కుమ్జార్కోస్ట్గార్డ్ పోలీస్, డీజిల్ స్మగ్లింగ్ బోట్ని సీజ్ చేయడం జరిగిందనీ, ఇందులో 14 మంది ఆసియా జాతీయులు వున్నారని, వారిని అరెస్ట్ చేశామనీ రాయల్ ఒమన్ పోలీస్ ఆన్లైన్ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అరెస్ట్ చేసినవారిని ముసాందమ్లోని కస్టమ్స్ డిపార్ట్మెంట్కి అప్పగించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!