క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- July 09, 2026
కువైట్: గగనతలంలో అడ్డుకున్న క్షిపణులు, డ్రోన్ల శకలాలు పడిన ప్రాంతాలకు వెళ్లవద్దని కువైట్ సైన్యం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అలాంటి ప్రాంతాలకు చేరుకోవడం వల్ల ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని జనరల్ స్టాఫ్ హెచ్చరించింది.
క్షిపణి లేదా డ్రోన్ శకలాలు పడిన ప్రాంతాల్లో ఫోటోలు, వీడియోలు తీయకూడదని, వాటిని సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేయడం లేదా షేర్ చేయడం మానుకోవాలని సూచించింది. భద్రత, పబ్లిక్ సేఫ్టీకి సంబంధించి అధికారులు జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని, అధికారిక వర్గాల నుంచే వచ్చే ప్రకటనలను మాత్రమే ఫాలో కావాలన సైన్యం స్పష్టం చేసింది.
ప్రస్తుతం కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు శత్రు క్షిపణులు, డ్రోన్ల ముప్పును ఎదుర్కొంటున్న నేపథ్యంలో దేశ భద్రత, ప్రజల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని సైన్యం ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు







