టెలికామ్ టవర్పై అస్వస్థతకు గురైన కార్మికుడ్ని రక్షించిన అధికారులు
- June 27, 2019
మస్కట్: టెలికమ్యూనికేషన్స్ వర్కర్ ఒకరు, కమ్యూనికేషన్ నెట్ వర్క్ టవర్పై అస్వస్థతకు గురవగా, అతన్ని అత్యంత చాకచక్యంగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) టీమ్ రక్షించింది. ముదైబిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పిఎసిడిఎ వర్గాలు ఈ ఘటన గురించి వెల్లడిస్తూ కార్మికుడ్ని క్షేమంగా కిందికి దించామనీ, అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించామని చెప్పడం జరిగింది. అల్ షర్కియా గవర్నరేట్ పరిధికి చెందిన సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ డిపార్ట్మెంట్ - రెస్క్యూ అలాగే అంబులెన్స్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు పిఎసిడిఎ ఆన్లైన్లో విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. కార్మికుడి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే వుంది.
తాజా వార్తలు
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి







