భవనాల్లో అగ్ని ప్రమాదం: 1,300 ఘటనల నమోదు
- June 28, 2019
మస్కట్: ప్రతి యేడాదీ భవనాల్లో అగ్ని ప్రమాదాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ వెల్లడించింది. 2016లో మొత్తం 1100 రెసిడెన్షియల్ ఫైర్స్ చోటు చేసుకోగా, 2017లో ఈ సంఖ్య 1234గా నమోదయ్యింది. 2018లో ఈ సంఖ్య 1335గా నమోదయ్యింది. వైరింగ్లో లోపాలు, ఎలక్ట్రిసిటీ పోర్ట్స్కి సంబంధించి ఓవర్ లోడ్, ఎలక్ట్రానిక్ పరికరాల్ని ఎక్కువ సేపు వినియోగించడం, సరిగ్గా సర్వీసింగ్ చేయించకపోవడం వంటివి ఈ ఘటనలకు కారణంగా పిఎసిడిఎ పేర్కొంది. తడి చేతులతో ఎలక్ట్రానిక్ పరికరాల్ని తాకరాదనీ, వినియోగించిన వెంటనే వాటిని జాగ్రత్త చేయడం, అలాగే విరివిగా సర్వీసింగ్ చేయించడం వంటి చర్యల ద్వారా ప్రమాదాల్ని తగ్గించవచ్చని పిఎసిడిఎ వర్గాలు సూచిస్తున్నాయి.
తాజా వార్తలు
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!







