భవనాల్లో అగ్ని ప్రమాదం: 1,300 ఘటనల నమోదు
- June 28, 2019
మస్కట్: ప్రతి యేడాదీ భవనాల్లో అగ్ని ప్రమాదాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ వెల్లడించింది. 2016లో మొత్తం 1100 రెసిడెన్షియల్ ఫైర్స్ చోటు చేసుకోగా, 2017లో ఈ సంఖ్య 1234గా నమోదయ్యింది. 2018లో ఈ సంఖ్య 1335గా నమోదయ్యింది. వైరింగ్లో లోపాలు, ఎలక్ట్రిసిటీ పోర్ట్స్కి సంబంధించి ఓవర్ లోడ్, ఎలక్ట్రానిక్ పరికరాల్ని ఎక్కువ సేపు వినియోగించడం, సరిగ్గా సర్వీసింగ్ చేయించకపోవడం వంటివి ఈ ఘటనలకు కారణంగా పిఎసిడిఎ పేర్కొంది. తడి చేతులతో ఎలక్ట్రానిక్ పరికరాల్ని తాకరాదనీ, వినియోగించిన వెంటనే వాటిని జాగ్రత్త చేయడం, అలాగే విరివిగా సర్వీసింగ్ చేయించడం వంటి చర్యల ద్వారా ప్రమాదాల్ని తగ్గించవచ్చని పిఎసిడిఎ వర్గాలు సూచిస్తున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







