600 మెగావాట్ల ప్రాజెక్టు జాతికి అంకితం--కె.సి.ఆర్

- January 05, 2016 , by Maagulf
600 మెగావాట్ల ప్రాజెక్టు  జాతికి అంకితం--కె.సి.ఆర్

 వరంగల్‌ జిల్లా భూపాలపల్లి సమీపంలో నిర్మించిన కేటీపీపీ రెండో దశ ప్రాజెక్టును మంగళవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. కేటీపీపీ ప్రాంగణంలో అంబేడ్కర్‌ విగ్రహం, పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం... 600 మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com