యూఏఈ రాయల్ మృతి: 3 రోజుల సంతాప దినాల ప్రకటన
- July 03, 2019షార్జా: షార్జా రూలర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి కుమారుడు షేక్ ఖాలిద్ బిన్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి యునైటెడ్ కింగ్డమ్లో మృతి చెందారు. ఆయన వయసు 39 సంవత్సరాలు. ఈ నేపథ్యంలో ఎమిరేట్ ఆఫ్ షార్జాలో 3 రోజులు సంతాప దినాల్ని ప్రకటించారు. తనయుడి మృతితో విషాదంలో మునిగిపోయిన డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమికి ప్రగాఢ సానుభూతి తెలిపారు సుల్తాన్ కబూస్ బిన్ సైద్. పలువురు రూలర్స్ ఈ సందర్భంగా షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ కేబుల్ ఆఫ్ కండోలెన్స్లను పంపారు. షేక్ సుల్తాన్ కుటుంబానికి ఈ కష్టం నుంచి కోలుకునే ధైర్యం ప్రసాదించాలని అల్లాని వేడుకుంటున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!