యూఏఈ రాయల్ మృతి: 3 రోజుల సంతాప దినాల ప్రకటన
- July 03, 2019
షార్జా: షార్జా రూలర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి కుమారుడు షేక్ ఖాలిద్ బిన్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి యునైటెడ్ కింగ్డమ్లో మృతి చెందారు. ఆయన వయసు 39 సంవత్సరాలు. ఈ నేపథ్యంలో ఎమిరేట్ ఆఫ్ షార్జాలో 3 రోజులు సంతాప దినాల్ని ప్రకటించారు. తనయుడి మృతితో విషాదంలో మునిగిపోయిన డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమికి ప్రగాఢ సానుభూతి తెలిపారు సుల్తాన్ కబూస్ బిన్ సైద్. పలువురు రూలర్స్ ఈ సందర్భంగా షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ కేబుల్ ఆఫ్ కండోలెన్స్లను పంపారు. షేక్ సుల్తాన్ కుటుంబానికి ఈ కష్టం నుంచి కోలుకునే ధైర్యం ప్రసాదించాలని అల్లాని వేడుకుంటున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







