అబుదాబీ బిగ్ టికెట్ ర్యాఫిల్ లో 12 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్న ఇండియన్
- July 04, 2019
భారతీయ మహిళ సొప్న నాయర్ అబుదాబీ బిగ్ టికెట్ రఫాలె విజేతగా నిలిచారు. మొత్తం 12 మిలియన్ దిర్హామ్లను ఆమె గెల్చుకున్నారు. 217892 నంబర్ గల టిక్కెట్ని ఆమె జూన్ 9న కొనుగోలు చేశారు. ఆర్గనైజర్స్ ఈ విషయాన్ని నాయర్కి ఫోన్ చేసి వివరించారు. అంత పెద్ద మొత్తం గెల్చుకున్నాననే విషయాన్ని తెలుసుకున్న ఆమె మొదట షాక్కి గురయ్యారు. ఆ తర్వాత, ఆనందాన్ని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







