దుబాయ్ లో ఘనంగా జరుపుకున్న డా.వై.యస్.ఆర్ 70వ జయంతి వేడుకలు

- July 08, 2019 , by Maagulf
దుబాయ్ లో ఘనంగా జరుపుకున్న డా.వై.యస్.ఆర్ 70వ జయంతి వేడుకలు

దుబాయ్:దివంగత ముఖ్యమంత్రి డా వై.యస్.రాజశేఖర్ రెడ్డి 70వ జయంతి సంధర్భముగా దుబాయ్ (యూ.ఏ.ఈ) లో ఉన్న  వైస్సార్సీపీ NRI యూఏఈ వింగ్ టీం ఈ జయంతిని ఘనంగా జరుపుకున్నారు.
 రాజన్న రాజ్యం జగన్ అన్న తోనే సాధ్యం అని ఆ పాలన కొసమే వేచి చూస్తున్నామని  సోమిరెడ్డి చెప్పారు.రాజశేఖర్ రెడ్డి ఫోటో కి పూలమాలలతో అలంకరించి నిన్ను మరవలేము రాజన్న అంటూ మహిత రెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో వైస్సార్సీపీ సభ్యులు  సోమి రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, కోటేశ్వర్ రెడ్డి, కార్తీక్, సుదర్శన్ రెడ్డి, దిలీప్,కర్ణ నరసింహ, నాగేంద్ర, ప్రతాప్, వెంకట్ రామి రెడ్డి,ఆచి రెడ్డి, శివానంద్ , జగదీష్ , విజయ్ రెడ్డి, మహిత రెడ్డి, విజయ, సునంద  మరియు అనేకమంది అభిమానుల మధ్య చిన్నారులతో కేకు కట్ చేయించి రాజన్న అభిమానులు జయంతిని ఘనంగా జరుపుకున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com