దుబాయ్ లో ఘనంగా జరుపుకున్న డా.వై.యస్.ఆర్ 70వ జయంతి వేడుకలు
- July 08, 2019
దుబాయ్:దివంగత ముఖ్యమంత్రి డా వై.యస్.రాజశేఖర్ రెడ్డి 70వ జయంతి సంధర్భముగా దుబాయ్ (యూ.ఏ.ఈ) లో ఉన్న వైస్సార్సీపీ NRI యూఏఈ వింగ్ టీం ఈ జయంతిని ఘనంగా జరుపుకున్నారు.
రాజన్న రాజ్యం జగన్ అన్న తోనే సాధ్యం అని ఆ పాలన కొసమే వేచి చూస్తున్నామని సోమిరెడ్డి చెప్పారు.రాజశేఖర్ రెడ్డి ఫోటో కి పూలమాలలతో అలంకరించి నిన్ను మరవలేము రాజన్న అంటూ మహిత రెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో వైస్సార్సీపీ సభ్యులు సోమి రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, కోటేశ్వర్ రెడ్డి, కార్తీక్, సుదర్శన్ రెడ్డి, దిలీప్,కర్ణ నరసింహ, నాగేంద్ర, ప్రతాప్, వెంకట్ రామి రెడ్డి,ఆచి రెడ్డి, శివానంద్ , జగదీష్ , విజయ్ రెడ్డి, మహిత రెడ్డి, విజయ, సునంద మరియు అనేకమంది అభిమానుల మధ్య చిన్నారులతో కేకు కట్ చేయించి రాజన్న అభిమానులు జయంతిని ఘనంగా జరుపుకున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







