దుబాయ్ లో ఘనంగా జరుపుకున్న డా.వై.యస్.ఆర్ 70వ జయంతి వేడుకలు
- July 08, 2019
దుబాయ్:దివంగత ముఖ్యమంత్రి డా వై.యస్.రాజశేఖర్ రెడ్డి 70వ జయంతి సంధర్భముగా దుబాయ్ (యూ.ఏ.ఈ) లో ఉన్న వైస్సార్సీపీ NRI యూఏఈ వింగ్ టీం ఈ జయంతిని ఘనంగా జరుపుకున్నారు.
రాజన్న రాజ్యం జగన్ అన్న తోనే సాధ్యం అని ఆ పాలన కొసమే వేచి చూస్తున్నామని సోమిరెడ్డి చెప్పారు.రాజశేఖర్ రెడ్డి ఫోటో కి పూలమాలలతో అలంకరించి నిన్ను మరవలేము రాజన్న అంటూ మహిత రెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో వైస్సార్సీపీ సభ్యులు సోమి రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, కోటేశ్వర్ రెడ్డి, కార్తీక్, సుదర్శన్ రెడ్డి, దిలీప్,కర్ణ నరసింహ, నాగేంద్ర, ప్రతాప్, వెంకట్ రామి రెడ్డి,ఆచి రెడ్డి, శివానంద్ , జగదీష్ , విజయ్ రెడ్డి, మహిత రెడ్డి, విజయ, సునంద మరియు అనేకమంది అభిమానుల మధ్య చిన్నారులతో కేకు కట్ చేయించి రాజన్న అభిమానులు జయంతిని ఘనంగా జరుపుకున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







