దుబాయ్ లో ఘనంగా జరుపుకున్న డా.వై.యస్.ఆర్ 70వ జయంతి వేడుకలు
- July 08, 2019
దుబాయ్:దివంగత ముఖ్యమంత్రి డా వై.యస్.రాజశేఖర్ రెడ్డి 70వ జయంతి సంధర్భముగా దుబాయ్ (యూ.ఏ.ఈ) లో ఉన్న వైస్సార్సీపీ NRI యూఏఈ వింగ్ టీం ఈ జయంతిని ఘనంగా జరుపుకున్నారు.
రాజన్న రాజ్యం జగన్ అన్న తోనే సాధ్యం అని ఆ పాలన కొసమే వేచి చూస్తున్నామని సోమిరెడ్డి చెప్పారు.రాజశేఖర్ రెడ్డి ఫోటో కి పూలమాలలతో అలంకరించి నిన్ను మరవలేము రాజన్న అంటూ మహిత రెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో వైస్సార్సీపీ సభ్యులు సోమి రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, కోటేశ్వర్ రెడ్డి, కార్తీక్, సుదర్శన్ రెడ్డి, దిలీప్,కర్ణ నరసింహ, నాగేంద్ర, ప్రతాప్, వెంకట్ రామి రెడ్డి,ఆచి రెడ్డి, శివానంద్ , జగదీష్ , విజయ్ రెడ్డి, మహిత రెడ్డి, విజయ, సునంద మరియు అనేకమంది అభిమానుల మధ్య చిన్నారులతో కేకు కట్ చేయించి రాజన్న అభిమానులు జయంతిని ఘనంగా జరుపుకున్నారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







