స్మార్ట్ కియోస్క్లతో ట్రాఫిక్ జరీమానాలు చెల్లించే అవకాశం
- July 08, 2019
వెహికిల్ రిజిస్ట్రేషన్ రెన్యువల్, అలాగే లైసెన్స్ రెన్యువల్, వీటితోపాటుగా ట్రాఫిక్ జరీమానాల్ని అబుదాబీ వ్యాప్తంగా వున్న స్మార్ట్ కియోస్క్ల ద్వారా చెఇల్లంచేందుకు వీలు కల్పిస్తున్నారు. తాహి కియోస్క్లు ఇంటిగ్రేటెడ్ సర్వీస్ సెంటర్స్ (టామ్) మరియు అడ్నాక్ సర్వీస్ స్టేషన్స్ వద్ద అందుబాటులో వున్నట్లు తెలిపారు అధికారులు. మొత్తం 33 మెషీన్లు ఇలాంటివి అందుబాటులో వుంచారు. వీటిల్లో ఆరు అల్ అయిన్లో ఏర్పాటు చేయగా, అల్ దఫ్రాలో ఏడు వున్నాయి. తమ ఎయిరేటీ ఐడీలను కియోస్క్లో ఇన్సెర్ట్ చేసి, ఆ తర్వాత వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేస్తే సంబంధిత సర్వీసులు అందుబాటులో వుంటాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







