డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ టెండర్లు

- January 05, 2016 , by Maagulf
డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ టెండర్లు

హైదరాబాద్‌లో మొదటి దశలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ టెండర్లు ఆహ్వానించింది. నగరంలోని 8 నియోజకవర్గాల్లో 2,160 ఇళ్ల నిర్మాణాలకు రూ.151 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది. సనత్‌నగర్‌లోని హమాలీ బస్తీ, యాకుత్‌పురలోని సయ్యద్‌ సాబ్‌ కా బడా, సరళాదేవి నగర్‌, మలక్‌పేటలోని కాంగారినగర్‌, ముషీరాబాద్‌లోని లంబాడీతండా, ఖైరతాబాద్‌లోని ఇందిరానగర్‌, సికింద్రాబాద్‌లోని చిలకలగూడ దోబీఘాట్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి గాను టెండర్లు ఆహ్వానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com