స్కామ్ మెసేజ్లపై బ్యాంక్ మస్కట్ హెచ్చరిక
- July 10, 2019
మస్కట్: ఫ్రాడ్ మెసేజ్ల పట్ల అప్రమత్తంగా వుండాలంటూ బ్యాంకు వినియోగదారులకు బ్యాంక్ మస్కట్ సూచించింది. ఏటీఎం కార్డులు బ్లాక్ అయ్యాయని పేర్కొంటూ, ఓ నెంబర్ని కాంటాక్ట్ చెయ్యాలని సూచిస్తూ వాట్సాప్ ద్వారా వినియోగదారులకు మెసేజ్లు వస్తున్నాయి. కొన్నిసార్లు డైరెక్ట్ మెసేజ్లు కూడా అక్రమార్కుల నుంచి వస్తున్నాయి వినియోగదారులకు. నిజమేనేమోనన్న ఆందోళనతో సదరు నెంబర్కి కాల్ చేస్తే, ఆ తర్వాత బ్యాంకు అక్కౌంట్లు ఖాళీ అయిపోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి మెసేజ్లకు స్పందించరాదనీ, అనుమానాస్పద మెసేజ్ల విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్ళాలని బ్యాంక్ మస్కట్ సూచించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..