స్కామ్ మెసేజ్లపై బ్యాంక్ మస్కట్ హెచ్చరిక
- July 10, 2019
మస్కట్: ఫ్రాడ్ మెసేజ్ల పట్ల అప్రమత్తంగా వుండాలంటూ బ్యాంకు వినియోగదారులకు బ్యాంక్ మస్కట్ సూచించింది. ఏటీఎం కార్డులు బ్లాక్ అయ్యాయని పేర్కొంటూ, ఓ నెంబర్ని కాంటాక్ట్ చెయ్యాలని సూచిస్తూ వాట్సాప్ ద్వారా వినియోగదారులకు మెసేజ్లు వస్తున్నాయి. కొన్నిసార్లు డైరెక్ట్ మెసేజ్లు కూడా అక్రమార్కుల నుంచి వస్తున్నాయి వినియోగదారులకు. నిజమేనేమోనన్న ఆందోళనతో సదరు నెంబర్కి కాల్ చేస్తే, ఆ తర్వాత బ్యాంకు అక్కౌంట్లు ఖాళీ అయిపోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి మెసేజ్లకు స్పందించరాదనీ, అనుమానాస్పద మెసేజ్ల విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్ళాలని బ్యాంక్ మస్కట్ సూచించింది.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







