స్కామ్ మెసేజ్లపై బ్యాంక్ మస్కట్ హెచ్చరిక
- July 10, 2019మస్కట్: ఫ్రాడ్ మెసేజ్ల పట్ల అప్రమత్తంగా వుండాలంటూ బ్యాంకు వినియోగదారులకు బ్యాంక్ మస్కట్ సూచించింది. ఏటీఎం కార్డులు బ్లాక్ అయ్యాయని పేర్కొంటూ, ఓ నెంబర్ని కాంటాక్ట్ చెయ్యాలని సూచిస్తూ వాట్సాప్ ద్వారా వినియోగదారులకు మెసేజ్లు వస్తున్నాయి. కొన్నిసార్లు డైరెక్ట్ మెసేజ్లు కూడా అక్రమార్కుల నుంచి వస్తున్నాయి వినియోగదారులకు. నిజమేనేమోనన్న ఆందోళనతో సదరు నెంబర్కి కాల్ చేస్తే, ఆ తర్వాత బ్యాంకు అక్కౌంట్లు ఖాళీ అయిపోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి మెసేజ్లకు స్పందించరాదనీ, అనుమానాస్పద మెసేజ్ల విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్ళాలని బ్యాంక్ మస్కట్ సూచించింది.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్