టైర్లు పేలడంతో 110 మంది మృతి
- July 13, 2019
2018లో వాహనాల టైర్లు పేలడంతో చోటు చేసుకున్న ప్రమాదాల్లో 110 మంది ప్రాణాలు కోల్పోగా, 1,133 మందికి గాయాలయ్యాయి. మినిస్ట్రీ టాఫ్ ఇంటీరియర్ ఈ మేరకు నివేదిక విడుదల చేసింది. 'వార్న్ ఔట్ టైర్స్' కారణంగా 785 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. టైర్ల విషయంలో రెగ్యులర్ మెయిన్టెనెన్స్ చేయకపోవడం, ఓవర్ లోడింగ్.. ఈ ప్రమాదాలకు కారణం. టైర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు క్యాంపెయిన్ నిర్వహిస్తూనే వున్నారు ట్రాఫిక్ అధికారులు. తాజా క్యాంపెయిన్ సెప్టెంబర్ 1 వరకు నడుస్తుంది. దుబాయ్ పోలీస్ అసిస్టెంట్ కమాండర్ ఇన్ చీఫ్ మరియు చైర్మన్ ఆఫ్ ఎఫ్టిసి మేజర్ జనరల్ మొహమ్మద్ సైఫ్ అల్ జఫీన్ మాట్లాడుతూ, రోడ్ సేఫ్టీకి సంబంధించి సమ్మర్ సేఫ్టీ డ్రైవ్ అతి ముఖ్యమైనదని చెప్పారు.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







