టైర్లు పేలడంతో 110 మంది మృతి
- July 13, 20192018లో వాహనాల టైర్లు పేలడంతో చోటు చేసుకున్న ప్రమాదాల్లో 110 మంది ప్రాణాలు కోల్పోగా, 1,133 మందికి గాయాలయ్యాయి. మినిస్ట్రీ టాఫ్ ఇంటీరియర్ ఈ మేరకు నివేదిక విడుదల చేసింది. 'వార్న్ ఔట్ టైర్స్' కారణంగా 785 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. టైర్ల విషయంలో రెగ్యులర్ మెయిన్టెనెన్స్ చేయకపోవడం, ఓవర్ లోడింగ్.. ఈ ప్రమాదాలకు కారణం. టైర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు క్యాంపెయిన్ నిర్వహిస్తూనే వున్నారు ట్రాఫిక్ అధికారులు. తాజా క్యాంపెయిన్ సెప్టెంబర్ 1 వరకు నడుస్తుంది. దుబాయ్ పోలీస్ అసిస్టెంట్ కమాండర్ ఇన్ చీఫ్ మరియు చైర్మన్ ఆఫ్ ఎఫ్టిసి మేజర్ జనరల్ మొహమ్మద్ సైఫ్ అల్ జఫీన్ మాట్లాడుతూ, రోడ్ సేఫ్టీకి సంబంధించి సమ్మర్ సేఫ్టీ డ్రైవ్ అతి ముఖ్యమైనదని చెప్పారు.
తాజా వార్తలు
- ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!
- తిరిగి విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది!
- తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..
- లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం