టైర్లు పేలడంతో 110 మంది మృతి
- July 13, 2019
2018లో వాహనాల టైర్లు పేలడంతో చోటు చేసుకున్న ప్రమాదాల్లో 110 మంది ప్రాణాలు కోల్పోగా, 1,133 మందికి గాయాలయ్యాయి. మినిస్ట్రీ టాఫ్ ఇంటీరియర్ ఈ మేరకు నివేదిక విడుదల చేసింది. 'వార్న్ ఔట్ టైర్స్' కారణంగా 785 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. టైర్ల విషయంలో రెగ్యులర్ మెయిన్టెనెన్స్ చేయకపోవడం, ఓవర్ లోడింగ్.. ఈ ప్రమాదాలకు కారణం. టైర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు క్యాంపెయిన్ నిర్వహిస్తూనే వున్నారు ట్రాఫిక్ అధికారులు. తాజా క్యాంపెయిన్ సెప్టెంబర్ 1 వరకు నడుస్తుంది. దుబాయ్ పోలీస్ అసిస్టెంట్ కమాండర్ ఇన్ చీఫ్ మరియు చైర్మన్ ఆఫ్ ఎఫ్టిసి మేజర్ జనరల్ మొహమ్మద్ సైఫ్ అల్ జఫీన్ మాట్లాడుతూ, రోడ్ సేఫ్టీకి సంబంధించి సమ్మర్ సేఫ్టీ డ్రైవ్ అతి ముఖ్యమైనదని చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







