ఒమన్ రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి
- July 13, 2019
మస్కట్: ఓ వాహనం స్టేషనరీ ఆబ్జెక్ట్ని ఢీకొన్న ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జబెల్ అల్ అఖ్దర్లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మందికి గాయలయ్యాయి. రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఓ కారు, స్టేషనరీ ఆబ్జెక్ట్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అల్ జబల్ అల్ అక్దర్ వైపు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో బాధితుల జాతీయత ఏంటన్నది ప్రస్తుతానికి తెలియరాలేదు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







