ఒమన్ రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి
- July 13, 2019
మస్కట్: ఓ వాహనం స్టేషనరీ ఆబ్జెక్ట్ని ఢీకొన్న ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జబెల్ అల్ అఖ్దర్లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మందికి గాయలయ్యాయి. రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఓ కారు, స్టేషనరీ ఆబ్జెక్ట్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అల్ జబల్ అల్ అక్దర్ వైపు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో బాధితుల జాతీయత ఏంటన్నది ప్రస్తుతానికి తెలియరాలేదు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







