నీట మునిగి ప్రాణాలు కోల్పోయిన చిన్నారి
- July 24, 2019
మస్కట్: ఓ చిన్నారి నీట మునిగి ప్రాణాలు కోల్పోయిన ఘటన అందర్నీ కలచివేస్తోంది. దోఫార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఈ విషయాన్ని ధృవీకరించింది. వాడి దర్బాత్లో చిన్నారి నీట మునిగిన అంశం తమ దృష్టికి రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వర్గాలు వెల్లడించాయి. రెస్క్యూ టీమ్ సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ, చిన్నారిని కాపాడలేకపోయామనీ, అప్పటికే ఆ చిన్నారి మృతి చెందడం జరిగిందని అధికారులు వివరించారు. బీచ్ని సందర్శించేవారు లేదా పాండ్స్ అలాగే వాడిల వద్దకు వెళ్ళేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుందని ఈ సందర్భంగా సివిల్ డిఫెన్స్ హెచ్చరించింది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..