ఫేక్ మెయిల్స్కి స్పందించొద్దు: ఎంబసీ వార్నింగ్
- July 27, 2019
యూఏఈ: ఉద్యోగార్థులు ఫేక్ మెయిల్స్ చూసి స్పందిస్తుంటారనీ, అలాంటి వాటి వల్ల మేలు జరగకపోగా కీడు జరుగుతోందని యూఏఈలో ఇండియన్ ఎంబసీ పేర్కొంది. అబుదాబీలోని ఓ సీబీఎస్ఈ స్కూల్లో ఉద్యోగాలంటూ కొందరు ఫ్రాడ్స్టర్స్ ఫేక్మెయిల్స్ పంపి, కొందర్ని మోసగించిన ఘటనపై ఇండియన్ ఎంబసీ స్పందించింది. డ్యూన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ పరమ్జిత్ అహ్లువాలియా మాట్లాడుతూ, కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని ఎవరూ పోగొట్టుకోకూడదని, ఫేక్ మెయిల్స్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలని హెచ్చరించింది. కాగా, తమ స్కూల్ పేరు చెప్పి మోసాలకు పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు అహ్లువాలియా.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







