శబరిమల వెళ్లే తెలంగాణ యాత్రికులకు శుభవార్త
- January 06, 2016
శబరిమల వెళ్లే తెలంగాణ యాత్రికులకు అక్కడో భవన్ను నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. సీఎం కేసీఆర్ కృషి ఫలితం మేరకు నేడు ఇరు రాష్ర్టాల మధ్య ఎంఓయూ కుదిరింది. తెలంగాణ రాష్ట్ర యాత్రికుల కోసం కేరళ రాష్ర్టంలో ఐదు ఎకరాల్లో తెలంగాణ భవన్ నిర్మించనున్నారు. పంబా నది సంగమం వద్ద ఇవాళ జరిగిన కార్యక్రమంలో కేరళ సీఎం ఉమెన్ చాందీతో తెలంగాణ ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకోసం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇవాళ ఉదయం కేరళ రాష్ట్రానికి వెళ్లిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









