శబరిమల వెళ్లే తెలంగాణ యాత్రికులకు శుభవార్త
- January 06, 2016
శబరిమల వెళ్లే తెలంగాణ యాత్రికులకు అక్కడో భవన్ను నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. సీఎం కేసీఆర్ కృషి ఫలితం మేరకు నేడు ఇరు రాష్ర్టాల మధ్య ఎంఓయూ కుదిరింది. తెలంగాణ రాష్ట్ర యాత్రికుల కోసం కేరళ రాష్ర్టంలో ఐదు ఎకరాల్లో తెలంగాణ భవన్ నిర్మించనున్నారు. పంబా నది సంగమం వద్ద ఇవాళ జరిగిన కార్యక్రమంలో కేరళ సీఎం ఉమెన్ చాందీతో తెలంగాణ ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకోసం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇవాళ ఉదయం కేరళ రాష్ట్రానికి వెళ్లిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







