ట్రాఫికింగ్ బాధితులకోసం ఖతార్లో షెల్టర్ ఏర్పాటు
- August 01, 2019
ఖతార్:ట్రాఫికింగ్ బాధితులుగా మారిన వలస కార్మికుల కోసం ఖతార్ నేషనల్ కమిటీ ఫర్ కంబాటింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ (ఎన్సిసిహెచ్టి) 'హ్యూమన్ కేర్ సెంటర్'ని ప్రారంభించింది. ఈ సెంటర్ కార్మికులకు షెల్టర్గా మారుతుంది. అక్కడ వారికి అవసరమైన సహాయంతోపాటు, భద్రత కూడా కల్పిస్తారు. అల్ మామౌరాలో ఈ షెల్టర్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఆరు విల్లాలను షెల్టర్ కోసం కేటాయించారు. ఇందులో నాలుగు విల్లాలను హౌసింగ్కి మరో రెండు పబ్లిక్ సర్వీసుల కోసం వినియోగిస్తారు. మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్ లేబర్ అండ్ సోషల్ ఎఫైర్స్ అండర్ సెక్రెటరీ అలాగే ఎన్సిసిహెచ్టి సెక్రెటరీ మొహమ్మద్ హాసన్ అల్ ఒబైద్లీ మాట్లాడుతూ, ట్రాఫికింగ్ బాధితులకు తక్షణ రిలీఫ్ కింద ఈ షెల్టర్ ఉపయోగపడ్తుందని చెప్పారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







