ట్రాఫికింగ్ బాధితులకోసం ఖతార్లో షెల్టర్ ఏర్పాటు
- August 01, 2019
ఖతార్:ట్రాఫికింగ్ బాధితులుగా మారిన వలస కార్మికుల కోసం ఖతార్ నేషనల్ కమిటీ ఫర్ కంబాటింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ (ఎన్సిసిహెచ్టి) 'హ్యూమన్ కేర్ సెంటర్'ని ప్రారంభించింది. ఈ సెంటర్ కార్మికులకు షెల్టర్గా మారుతుంది. అక్కడ వారికి అవసరమైన సహాయంతోపాటు, భద్రత కూడా కల్పిస్తారు. అల్ మామౌరాలో ఈ షెల్టర్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఆరు విల్లాలను షెల్టర్ కోసం కేటాయించారు. ఇందులో నాలుగు విల్లాలను హౌసింగ్కి మరో రెండు పబ్లిక్ సర్వీసుల కోసం వినియోగిస్తారు. మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్ లేబర్ అండ్ సోషల్ ఎఫైర్స్ అండర్ సెక్రెటరీ అలాగే ఎన్సిసిహెచ్టి సెక్రెటరీ మొహమ్మద్ హాసన్ అల్ ఒబైద్లీ మాట్లాడుతూ, ట్రాఫికింగ్ బాధితులకు తక్షణ రిలీఫ్ కింద ఈ షెల్టర్ ఉపయోగపడ్తుందని చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







