తెలంగాణ:కేసీఆర్తో సీఎం జగన్ భేటీ
- August 01, 2019
ప్రగతి భవన్లో సిఎం కేసీఆర్తో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమయ్యారు. జెరూసలెం పర్యటనకు వెళ్తున్న జగన్.. కేసీఆర్తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించకుంది. ప్రాజెక్టులు, విభజన సమస్యలపై వీరిద్దరూ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్తోనూ జగన్ భేటీ సమావేశమయ్యారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







