తెలంగాణ:కేసీఆర్తో సీఎం జగన్ భేటీ
- August 01, 2019
ప్రగతి భవన్లో సిఎం కేసీఆర్తో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమయ్యారు. జెరూసలెం పర్యటనకు వెళ్తున్న జగన్.. కేసీఆర్తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించకుంది. ప్రాజెక్టులు, విభజన సమస్యలపై వీరిద్దరూ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్తోనూ జగన్ భేటీ సమావేశమయ్యారు.
తాజా వార్తలు
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!







