దుబాయ్లో బస్ ప్రమాదం: బస్ డ్రైవర్కి బెయిల్
- August 01, 2019మస్కట్: దుబాయ్లో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి డ్రైవర్కి బెయిల్ లభించింది. ఈ బస్సు ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే. రోడ్ బ్యారియర్ని బస్ వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా, రోడ్డు బ్యారియర్ నిబంధనలకు విరుద్ధంగా వుందని బస్ డ్రైవర్ తరఫున వాదనలు విన్పించారు న్యాయవాది. ఒమన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి చెందిన మవసలాత్ బస్సు ఈ ప్రమాదానికి కారణమయ్యింది. ఎంబసీ ప్రయత్నాలు ఫలించి, డ్రైవర్కి బెయిల్ రావడం పట్ల అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని వాదనలు న్యాయస్థానంలో విన్పించాయి బాధిత కుటుంబాలు, యూఏఈ ప్రభుత్వం.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు