దుబాయ్లో బస్ ప్రమాదం: బస్ డ్రైవర్కి బెయిల్
- August 01, 2019
మస్కట్: దుబాయ్లో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి డ్రైవర్కి బెయిల్ లభించింది. ఈ బస్సు ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే. రోడ్ బ్యారియర్ని బస్ వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా, రోడ్డు బ్యారియర్ నిబంధనలకు విరుద్ధంగా వుందని బస్ డ్రైవర్ తరఫున వాదనలు విన్పించారు న్యాయవాది. ఒమన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి చెందిన మవసలాత్ బస్సు ఈ ప్రమాదానికి కారణమయ్యింది. ఎంబసీ ప్రయత్నాలు ఫలించి, డ్రైవర్కి బెయిల్ రావడం పట్ల అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని వాదనలు న్యాయస్థానంలో విన్పించాయి బాధిత కుటుంబాలు, యూఏఈ ప్రభుత్వం.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







