13 ఏళ్ళ బాలిక బలవన్మరణం
- August 01, 2019
యూఏఈలో 13 ఏళ్ళ బాలిక బలవన్మరణానికి పాల్పడింది. మృతురాల్ని గల్ఫ్ జాతీయురాలిగా గుర్తించారు. షార్జాలోని అల్ రమ్తా ఏరియాలోని తన ఇంట్లో బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతూ ఆమె మరణించింది. బాలికను రక్షించేందుకు చాలా శ్రమించామనీ, ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపారు వైద్యులు. బ్లాక్ స్కార్ఫ్ని మెడకు చుట్టుకుని, బాలిక ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు పోలీసులు. బాలిక ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తొలుత కనుగొన్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్య చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిందామె. మృతదేహంపై వేరే ఎలాంటి గాయాలూ లేవని వైద్యులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







