పబ్లిక్లో మద్యపానం: డిపోర్టేషన్ సెంటర్కి ఇండియన్
- August 03, 2019
కువైట్: భారతదేశానికి చెందిన ఓ వ్యక్తిని కువైట్ పోలీసులు పబ్లిక్లో మద్యం సేవిస్తూ, మద్యం బాటిల్తో హల్చల్ చేస్తుండడంతో అరెస్ట్ చేశారు. అతన్ని డిపోర్టేషన్ సెంటర్కి రిఫర్ చేశారు. పూటుగా మద్యం సేవించిన నిందితుడు, సరిగ్గా నిలబడలేని పరిస్థితుల్లో వున్నాడు. అతన్ని అలాంటి స్థితిలో చూసిన పలువురు మోటరిస్టులు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి చెందిన ఆపరేషన్ రూమ్కి ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి, అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









