పబ్లిక్లో మద్యపానం: డిపోర్టేషన్ సెంటర్కి ఇండియన్
- August 03, 2019
కువైట్: భారతదేశానికి చెందిన ఓ వ్యక్తిని కువైట్ పోలీసులు పబ్లిక్లో మద్యం సేవిస్తూ, మద్యం బాటిల్తో హల్చల్ చేస్తుండడంతో అరెస్ట్ చేశారు. అతన్ని డిపోర్టేషన్ సెంటర్కి రిఫర్ చేశారు. పూటుగా మద్యం సేవించిన నిందితుడు, సరిగ్గా నిలబడలేని పరిస్థితుల్లో వున్నాడు. అతన్ని అలాంటి స్థితిలో చూసిన పలువురు మోటరిస్టులు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి చెందిన ఆపరేషన్ రూమ్కి ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి, అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!