కళాతపస్వి కె.విశ్వనాథ్ను కలిసిన కేసీఆర్
- August 11, 2019
కళాతపస్వి కె.విశ్వనాథ్ను ముఖ్యమంత్రి కేసీఆర్ కలిశారు. ఫిలింనగర్లో సీనియర్ దర్శకుడి నివాసానికి వెళ్లారు. సుమారు గంటన్నర పాటు కేసీఆర్ చర్చించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సీఎం మర్యాదపూర్వకంగా తనను కలిశారని కె. విశ్వనాథ్ చెప్పారు. శ్రీకృష్ణుడు కుచేలుడి ఇంటికి వచ్చినట్టు ఉందన్నారు. అజ్ఞాత అభిమానిగానే ఇంటికి వచ్చారన్న కళాతపస్వి.. కేసీఆర్ సాహిత్య అభిరుచుని పంచుకున్నట్టు స్పష్టంచేశారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









