కళాతపస్వి కె.విశ్వనాథ్ను కలిసిన కేసీఆర్
- August 11, 2019
కళాతపస్వి కె.విశ్వనాథ్ను ముఖ్యమంత్రి కేసీఆర్ కలిశారు. ఫిలింనగర్లో సీనియర్ దర్శకుడి నివాసానికి వెళ్లారు. సుమారు గంటన్నర పాటు కేసీఆర్ చర్చించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సీఎం మర్యాదపూర్వకంగా తనను కలిశారని కె. విశ్వనాథ్ చెప్పారు. శ్రీకృష్ణుడు కుచేలుడి ఇంటికి వచ్చినట్టు ఉందన్నారు. అజ్ఞాత అభిమానిగానే ఇంటికి వచ్చారన్న కళాతపస్వి.. కేసీఆర్ సాహిత్య అభిరుచుని పంచుకున్నట్టు స్పష్టంచేశారు.
తాజా వార్తలు
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!







