APNRT ఛైర్మన్ గా మేడపాటి వెంకట్ నియామకం
- August 14, 2019
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం APNRT ఛైర్మన్ గా ( ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు) మేడపాటి వెంకట్ నియమితులైనారు.ఈ మేరకు ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశానుసారం నియామకం జరిగింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటి యువజన విభాగం అధ్యక్షులు మర్రి కల్యాణ్ మాట్లాడుతూ,APNRT (ఆంధ్ర ప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు)చైర్మన్ ఎన్నికైన మా ఆత్మీయ మేడపాటి వెంకట్ కి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కమిటి సభ్యులు తరుపున హృదయ పూర్వక అభినందనలు తెలియజేశారు.అదేవిధంగా ఒక మంచి మనుసు వున్న మేడపాటి వెంకట్ ని నియమించినందుకు మన ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి కి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు
తాజా వార్తలు
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు







