కువైట్ లో ఘనంగా జరిగిన 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుక
- August 15, 2019కువైట్:ఆగస్ట్ 15 ఇండియన్ ఎంబస్సీ కువైట్ లో 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుక ఘనంగా జరిగింది అంబాసిడర్ కే జీవసాగర్ మహాత్మునికి పూలమాల వేసి నివాళులు అర్పించి జెండా ఎగురవేశారు తర్వాత రాష్ట్రపతి సందేశాన్ని చదివి వినిపించి కువైట్ లో వున్న భారతీయుల గురించి ఉద్దేశిస్తూ మీకు ఏ కష్టం వచ్చినా సహకరించడానికి ఎంబస్సీ ముందువుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భారతీయులందరికీ వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అల్పాహారం ఏర్పాట్లు చేశారు. ఇందులో ముఖ్యంగా మన తెలుగుసేవా సంఘాలు ముందు వరుసలో వున్నాయి.
--షేక్ బాషా(కువైట్)
తాజా వార్తలు
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్ల
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు