5 ఏళ్ళలో కువైట్లోకి ప్రవేశించిన 364,500 వలస కార్మికులు
- August 21, 2019
కువైట్: అధికారిక గణాంకాల ప్రకారం 364,500 మంది వలస కార్మికులు గత ఐదేళ్ళలో కువైట్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. వీరిలో 50 శాతానికి పైగా వలస కార్మికులు కన్స్ట్రక్షన్స్ వర్కర్స్గా, సెక్యూరిటీ గార్డ్స్గా, హెవీ ఎక్విప్మెంట్ అలాగే ట్రక్ డ్రైవర్స్గా రిజిస్టర్ చేసుకున్నారు. కాగా, అత్యధికంగా వీరిలో భారతీయులున్నారు. 175,000 మంది భారతీయుల తర్వాతి స్థానంలో ఈజిప్టియన్లు నిలిచారు. వారి సంఖ్య 80,000గా వుంది.
--షేక్ బాషా(కువైట్)
తాజా వార్తలు
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..







