దుబాయ్కి విమాన సర్వీసుల్ని ప్రారంభించిన విస్తారా
- August 22, 2019భారతదేశానికి చెందిన విస్తారా ఎయిర్ లైన్స్ ముంబై మరియు దుబాయ్ మధ్య డైలీ సర్వీస్లను ప్రారంభించింది. విస్తారాకి ఇది రెండో అంతర్జాతీయ డెస్టినేషన్ కావడం గమనార్హం. ముంబై నుంచి ఆగస్ట్ 21న బయల్దేరిన విస్తారా తొలి విమానం, దుబాయ్కి 6 గంటలకు చేరుకుంది. ముంబై నుంచి సాయంత్రం 4.25 నిమిషాలకు బయల్దేరే విమానం, దుబాయ్కి సాయంత్రం 6.15 నిమిషాలకు చేరుకుంటుంది. దుబాయ్ నుంచి 7.15 నిమిషాలకు ప్రారంభమై ముంబైకి 12.15 నిమిషాలకు చేరుకుంటుంది. బిజినెస్, ఎకానమీ క్లాస్తోపాటు ప్రీమియమ్ ఎకానమీ క్లాస్లో తాము విమాన సర్వీసుల్ని అందిస్తున్నట్లు విస్తారా వెల్లడించింది. ఇదిలా వుంటే, తమ మూడో అంతర్జాతీయ డెస్టినేషన్ అయిన బ్యాంకాక్కి ఈ నెల 27న విమాన సర్వీస్ ప్రారంభించనుంది విస్తారా.
తాజా వార్తలు
- ట్రంప్ తో డిబేట్ కు నేను సిద్ధం: బైడెన్
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం