హాంకాంగ్లో మిన్నంటిన నిరసనలు..సిసి టీవీ కెమెరాలపై పెట్రోల్ బాంబులు
- August 29, 2019హాంకాంగ్: హాంకాంగ్లో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహిస్తున్న ఆందోళన కారులు సిసిటీవీ కెమెరాలపై పెట్రోల్ బాంబులు విసిరిన ఆరోపణలపై ఆదివారం 29 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. ఆదివారం నాడు భారీ ప్రదర్శన కోసం నగరానికి వస్తున్న ఆందోళన కారులను అడ్డుకునేందుకు రైల్వే సంస్థ ఎంటిఆర్ కార్పొరేషన్ తన రైలు సర్వీసులను సస్పెండ్ చేసింది. 1997లో బ్రిటిష్ పాలన నుండి చైనా ఆధీనంలోకి వచ్చిన హాంకాంగ్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసన కారులు గత మూడు నెలల నుండి హింసాత్మక ఆందోళనలకు దిగుతున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్