హాంకాంగ్లో మిన్నంటిన నిరసనలు..సిసి టీవీ కెమెరాలపై పెట్రోల్ బాంబులు
- August 29, 2019
హాంకాంగ్: హాంకాంగ్లో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహిస్తున్న ఆందోళన కారులు సిసిటీవీ కెమెరాలపై పెట్రోల్ బాంబులు విసిరిన ఆరోపణలపై ఆదివారం 29 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. ఆదివారం నాడు భారీ ప్రదర్శన కోసం నగరానికి వస్తున్న ఆందోళన కారులను అడ్డుకునేందుకు రైల్వే సంస్థ ఎంటిఆర్ కార్పొరేషన్ తన రైలు సర్వీసులను సస్పెండ్ చేసింది. 1997లో బ్రిటిష్ పాలన నుండి చైనా ఆధీనంలోకి వచ్చిన హాంకాంగ్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసన కారులు గత మూడు నెలల నుండి హింసాత్మక ఆందోళనలకు దిగుతున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







