స్కూల్ ఫస్ట్ డే: వర్కింగ్ అవర్స్ని తగ్గించిన యూఏఈ కంపెనీ
- August 31, 2019
షార్జా బ్రాడ్ కాస్టింగ్ అథారిటీ, తమ ఫుల్ టైమ్ ఉద్యోగులకు సెప్టెంబర్ 1న వర్కింగ్ అవర్స్ తగ్గించింది. ఉద్యోగులు తమ చిన్నారుల్ని స్కూల్కి పంపించడం, అలాగే ఇంటికి తీసుకురావడానికి సంబంధించి వెసులుబాటు కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది సదరు కార్యాలయం. అయితే, ఉదయం 9.30 నిమిషాలలోపు కార్యాలయానికి ఉద్యోగులు చేరుకోవాల్సి వుంటుంది. కాగా, పెడరల్ గవర్నమెంట్ ఉద్యోగులు, తమ చిన్నారుల స్కూల్ నిమిత్తం వారం రోజులపాటు మూడు గంటల సమయాన్ని వెసులుబాటుగా పొందనున్న విషయం విదితమే. ఈ మేరకు ఫెడరల్అథారిటీ ఫర్ గవర్నమెంట్ అండ్ హ్యూమన్ రీసోర్సెస్ ఇప్పటికే ఓ ప్రకటన చేసింది.
తాజా వార్తలు
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!







