స్కూల్ ఫస్ట్ డే: వర్కింగ్ అవర్స్ని తగ్గించిన యూఏఈ కంపెనీ
- August 31, 2019
షార్జా బ్రాడ్ కాస్టింగ్ అథారిటీ, తమ ఫుల్ టైమ్ ఉద్యోగులకు సెప్టెంబర్ 1న వర్కింగ్ అవర్స్ తగ్గించింది. ఉద్యోగులు తమ చిన్నారుల్ని స్కూల్కి పంపించడం, అలాగే ఇంటికి తీసుకురావడానికి సంబంధించి వెసులుబాటు కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది సదరు కార్యాలయం. అయితే, ఉదయం 9.30 నిమిషాలలోపు కార్యాలయానికి ఉద్యోగులు చేరుకోవాల్సి వుంటుంది. కాగా, పెడరల్ గవర్నమెంట్ ఉద్యోగులు, తమ చిన్నారుల స్కూల్ నిమిత్తం వారం రోజులపాటు మూడు గంటల సమయాన్ని వెసులుబాటుగా పొందనున్న విషయం విదితమే. ఈ మేరకు ఫెడరల్అథారిటీ ఫర్ గవర్నమెంట్ అండ్ హ్యూమన్ రీసోర్సెస్ ఇప్పటికే ఓ ప్రకటన చేసింది.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!







