రెక్లెస్ మోటరిస్టులకు జైలు
- September 07, 2019
కువైట్: జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ 100 మంది రెక్లెస్ మోటరిస్టులకు జైలు శిక్ష విధించినట్లు తెలిపింది. ట్రాపిక్ చట్టాల్ని ఉల్లంఘించినందుకుగాను ఈ చర్యలు తీసుకున్నారు. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో చోటు చేసుకున్న పరిణామాలు ఇవి. ఉల్లంఘన తాలూకు తీవ్రతను బట్టి పెన్లాల్టీ, జైలు శిక్ష ఆధారపడి వుంటుంది. కాగా, 18 డ్రైవింగ్ లైసెన్సుల్ని ఈ కాలంలో విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఇతరుల ప్రాణాలకు ముప్పు తెచ్చేలా వ్యవహరించిన వాహనదారులపై కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







