పొగమంచు సమయాల్లో వేగం 80 దాటొద్దు - అబుధాబి పోలీస్
- September 16, 2019అబుధాబి:అబుధాబి పోలీసులు వాహనదారులకు ట్రాఫిక్ అడ్వయిజ్ జారీ చేశారు. పొగమంచు సమయాల్లో వాహన వేగం 80 కిలోమీటర్లను మించకూడదని పోలీసులు హెచ్చరించారు. తక్కువ విజిబిలిటీ వున్న ప్రాంతాల్లో వాహనాల్ని నిలుపుదల చేయకూడదనీ, ముందు వెళుతున్న వాహనంతో తగినంత దూరాన్ని పాటించాలనీ అధికారులు సూచించారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితిపై వచ్చే హెచ్చరికల్ని వాహనదారులు పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎన్నికల ప్రచారానికి నేటితో తెర
- ఏపీకి క్యూకట్టిన ఆంధ్ర ఓటర్లు పంతంగి టోల్ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
- యాత్రికులు ఉమ్రా స్లాట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే?
- ఒమన్ లో మీడియా ముసాయిదా చట్టం పై చర్చ
- యూఏఈ-ఒమన్ రైల్వే: $3-బిలియన్ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభం
- బహ్రెయిన్లో 747,350కి చేరిన వాహనాలు
- ఏప్రిల్లో QR7.56bn లావాదేవీలు
- 350 దిర్హామ్ల ఎయిర్ టాక్సీ రైడ్లు
- భారత్కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు