హెల్త్ మినిస్ట్రీలో 40 మందికి పైగా ఒమనీయుల నియామకం
- September 16, 2019
మస్కట్: ఇప్పటిదాకా వలసదారులు పనిచేస్తున్న విభాగాల్లో, వలసదారుల్ని తప్పించి, వారి స్థానంలో ఒమనీయులకు అవకాశం ఇవ్వాలని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ నిర్ణయించింది. మొత్తం 44 మంది ఒమనీ సిటిజన్స్కి ఈ మేరకు జాబ్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. జెనెటిక్స్, బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, హెమాటలజీ డిపార్ట్మెంట్స్లో టెక్నీషియన్స్గా ఉద్యోగాలు కల్పించనున్న ఒమనీయుల వివరాల్ని మినిస్ట్రీ ఇప్పటికే వెల్లడించింది. ప్రస్తుతం వలసదారులు ఈ పొజిషన్స్లో పనిచేస్తున్నారు. సెప్టెంబర్ 25 మరియు 26 తేదీల్లో ఈ కొత్త నియామకాలు జరుగుతాయి. ఒమనైజేషన్ డ్రైవ్లో బాగంగా వలసదారుల్ని తొలగించి, ఒమనీయుల్ని నియమిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..







