హెల్త్ మినిస్ట్రీలో 40 మందికి పైగా ఒమనీయుల నియామకం
- September 16, 2019మస్కట్: ఇప్పటిదాకా వలసదారులు పనిచేస్తున్న విభాగాల్లో, వలసదారుల్ని తప్పించి, వారి స్థానంలో ఒమనీయులకు అవకాశం ఇవ్వాలని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ నిర్ణయించింది. మొత్తం 44 మంది ఒమనీ సిటిజన్స్కి ఈ మేరకు జాబ్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. జెనెటిక్స్, బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, హెమాటలజీ డిపార్ట్మెంట్స్లో టెక్నీషియన్స్గా ఉద్యోగాలు కల్పించనున్న ఒమనీయుల వివరాల్ని మినిస్ట్రీ ఇప్పటికే వెల్లడించింది. ప్రస్తుతం వలసదారులు ఈ పొజిషన్స్లో పనిచేస్తున్నారు. సెప్టెంబర్ 25 మరియు 26 తేదీల్లో ఈ కొత్త నియామకాలు జరుగుతాయి. ఒమనైజేషన్ డ్రైవ్లో బాగంగా వలసదారుల్ని తొలగించి, ఒమనీయుల్ని నియమిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- సభన్లో కార్మికుల కోసం రెసిడెన్షియల్ సిటీ నిర్మాణం
- ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్
- ఎయిర్ ఇండియా పై రూ.80 లక్షల ఫైన్
- రూ.56,999కే Apple iPhone 14