శబ్దం చేసే వాహనాలకు 2,000 దిర్హామ్ల జరీమానా, 12 బ్లాక్ పాయింట్స్
- October 02, 2019
అబుధాబి పోలీసులు, అతిగా శబ్దం చేసే వాహనాల విషయమై మరోమారు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో కూడా పోస్ట్ చేశారు. వాహనాలు చేసే శబ్ద కాలుష్యంతో పెద్ద వయసున్నవారు, పిల్లలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్న అధికారులు, మితిమీరిన శబ్దంతో దూసుకెళ్ళ వాహనాలకు 2,000 దిర్హామ్ల జరీమానాతోపాటు, 12 బ్లాక్ పాయింట్స్ కూడా విధిస్తామని హెచ్చరించారు. వాహనదారులు తమ వాహనాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







