శబ్దం చేసే వాహనాలకు 2,000 దిర్హామ్ల జరీమానా, 12 బ్లాక్ పాయింట్స్
- October 02, 2019
అబుధాబి పోలీసులు, అతిగా శబ్దం చేసే వాహనాల విషయమై మరోమారు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో కూడా పోస్ట్ చేశారు. వాహనాలు చేసే శబ్ద కాలుష్యంతో పెద్ద వయసున్నవారు, పిల్లలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్న అధికారులు, మితిమీరిన శబ్దంతో దూసుకెళ్ళ వాహనాలకు 2,000 దిర్హామ్ల జరీమానాతోపాటు, 12 బ్లాక్ పాయింట్స్ కూడా విధిస్తామని హెచ్చరించారు. వాహనదారులు తమ వాహనాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









