శబ్దం చేసే వాహనాలకు 2,000 దిర్హామ్ల జరీమానా, 12 బ్లాక్ పాయింట్స్
- October 02, 2019
అబుధాబి పోలీసులు, అతిగా శబ్దం చేసే వాహనాల విషయమై మరోమారు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో కూడా పోస్ట్ చేశారు. వాహనాలు చేసే శబ్ద కాలుష్యంతో పెద్ద వయసున్నవారు, పిల్లలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్న అధికారులు, మితిమీరిన శబ్దంతో దూసుకెళ్ళ వాహనాలకు 2,000 దిర్హామ్ల జరీమానాతోపాటు, 12 బ్లాక్ పాయింట్స్ కూడా విధిస్తామని హెచ్చరించారు. వాహనదారులు తమ వాహనాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







