శబ్దం చేసే వాహనాలకు 2,000 దిర్హామ్ల జరీమానా, 12 బ్లాక్ పాయింట్స్
- October 02, 2019
అబుధాబి పోలీసులు, అతిగా శబ్దం చేసే వాహనాల విషయమై మరోమారు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో కూడా పోస్ట్ చేశారు. వాహనాలు చేసే శబ్ద కాలుష్యంతో పెద్ద వయసున్నవారు, పిల్లలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్న అధికారులు, మితిమీరిన శబ్దంతో దూసుకెళ్ళ వాహనాలకు 2,000 దిర్హామ్ల జరీమానాతోపాటు, 12 బ్లాక్ పాయింట్స్ కూడా విధిస్తామని హెచ్చరించారు. వాహనదారులు తమ వాహనాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!