యూఏఈ వెళ్ళకుండానే 12 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్న ఇండియన్
- October 04, 2019
యూఏఈ:ఇప్పటిదాకా ఎప్పుడూ యూఏఈ వెళ్ళని ఓ వ్యక్తి, అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద జరిగిన బిగ్ టికెట్ రఫాలె డ్రాలో 12 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్నారు. కేరళకు చెందిన 24 ఏళ్ళ మొహమ్మద్ ఫయాజ్, ఇండియన్ ఫైనాన్షియల్ సిటీ ముంబైలో అకౌంటెంట్గా పనిచేస్తున్నారు. తన స్నేహితుడి సూచనతో టిక్కెట్లను కొనడం ప్రారంభించాననీ, ఈ క్రమంలోనే తనకు ఈ బహుమతి లభించిందనీ చెప్పారాయన. అనారోగ్య కారణాలతో తన తండ్రి, తన తల్లి కొంత కాలం క్రితం ప్రాణాలు కోల్పోయారనీ, తన తండ్రి సౌదీ అరేబియాలో పనిచేశారనీ చెప్పారు మొహమ్మద్ ఫయాజ్. గెలిచిన సొమ్ముతో తన ఇంటిని నిర్మించుకుంటాననీ, అలాగే కొంత ఛారిటీ వర్క్ కూడా చేస్తాననీ అంటున్నారీ విజేత.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







