పోలీసులపై దాడి కేసులో 7 గురు యువకులకు జైలు
- January 10, 2016
ఏడుగురు యువకులకు పోలీసులపై దాడి చేసిన కేసులో జైలు శిక్ష పడింది. పోలీసులపై దాడి, ఆస్తుల ధ్వంసం అభియోగాలు నిరూపితం కావడంతో ఏడాది జైలు శిక్ష విధిస్తున్నట్లు షార్జా క్రిమినల్ కోర్ట్ పేర్కొంది. ఏడుగురూ బాల నేరస్తులు కావడం గమనార్హం. జైలు నుంచి తప్పించుకునే క్రమంలో ఈ దాడికి పాల్పడ్డారు ఏడుగురు నిందితులు. ఈ దాడిలో 'సెంటర్ ఫర్ బాయ్స్ ఇన్ షార్జా' ధ్వంసమైంది. దాడికి పాల్పడినవారిలో ఆరుగురు ఎమిరేటీస్ మరియు ఒకరు ఒకోమోరోస్. దాడి ఘటనలో తీవ్రంగా గాయపడ్డ పోలీసులు ఆసుపత్రిలో చికిత్స పొందారు. జూన్లో ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడ్డా సాహసోపేతంగా పోలీసులు, నిందితుల్ని అరెస్ట్ చేయగలిగారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







