అక్టోబర్ 6న యస్వీరంగారావు విగ్రహావిష్కరణ
- October 04, 2019
ఈ నెల 6న తాడేపల్లి గూడెంలో ఈ నెల 6న విశ్వనట చక్రవర్తి యస్వీ రంగారావు విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కానునున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. వాస్తవానికి యస్వీ రంగారావు విగ్రహావిష్కరణ ఆగస్టులోనే జరగాలి. కానీ, ప్రభుత్వం అనుమతి లభించకపోవడంతో వాయిదా పడింది. ఇప్పుడు దసరా కానుకగా యస్వీ రంగారావు విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ మేరకు మెగా అభిమానులు ఏర్పాట్లు పూర్తి చేసారు.
కార్యక్రమం డేటుకి సంబంధించిన ఫోస్టర్ ని విడుదల చేశారు. ఐతె, ఇది సైరా ప్రమోషన్స్ స్టంట్ అనే విమర్షలు కూడా వస్తున్నాయి. వాటిని మెగా అభిమానులు తిప్పికొడుతున్నారు. ఇక ఈ నెల 6న చిరంజీవి వస్తున్నాడని తెలిసి ఉభయగోదావరిలోని మెగా ఫ్యాన్స్ భారీ ఏర్పాట్లు చేసుకొంటున్నారు. తాడేపల్లి గూడెంలో మెగాస్టార్ కి ఘన స్వాగతం లభించనుంది.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







