హైదరాబాద్:దుబాయ్ లో ఉద్యోగం పేరిట ఘరానా మోసం
- October 11, 2019
హైదరాబాద్:విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని నిరుద్యోగుల నెత్తి శఠగోపం పెట్టిన కింగ్డమ్ ఆఫ్ యూనివర్స్ నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. మెహిదీపట్నానికి చెందిన అజీజ్ మరికొంత మంది కింగ్డమ్ ఆఫ్ యూనివర్స్ పేరిట ఓ కన్సల్టెన్సీని ఏర్పాటు చేశారు. దుబాయ్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేశారు. ఈ వ్యవహారంపై గత మే నెలలో కన్సల్టెన్సీపై ఆసిఫానగర్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. అప్పటి నుంచి నిర్వాహకులు పరారీలో ఉన్నారు. గురువారం అజీజ్తో పాటు మరికొంత మంది నాంపల్లి కోర్టుకు రాగా సమాచారం అందుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







