థాయ్లాండ్ రోడ్డు ప్రమాదంలో భారత టెకీ మృతి
- October 11, 2019
మధ్యప్రదేశ్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ థాయ్లాండ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. మృతదేహం అక్కడి ఆస్పత్రిలోనే ఉంది. కాగా ఆమె కుటుంబ సభ్యులెవరికి పాస్పోర్టు లేదు. దీంతో కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వం మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు ఆమె కుటుంబ సభ్యులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. ప్రగ్యా పలివల్(29) హాంకాంగ్కు చెందిన కంపెనీ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు పుకెట్కు వెళ్లింది. అక్కడ రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందింది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







