థాయ్లాండ్ రోడ్డు ప్రమాదంలో భారత టెకీ మృతి
- October 11, 2019
మధ్యప్రదేశ్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ థాయ్లాండ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. మృతదేహం అక్కడి ఆస్పత్రిలోనే ఉంది. కాగా ఆమె కుటుంబ సభ్యులెవరికి పాస్పోర్టు లేదు. దీంతో కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వం మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు ఆమె కుటుంబ సభ్యులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. ప్రగ్యా పలివల్(29) హాంకాంగ్కు చెందిన కంపెనీ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు పుకెట్కు వెళ్లింది. అక్కడ రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందింది.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







