థాయ్లాండ్ రోడ్డు ప్రమాదంలో భారత టెకీ మృతి
- October 11, 2019
మధ్యప్రదేశ్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ థాయ్లాండ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. మృతదేహం అక్కడి ఆస్పత్రిలోనే ఉంది. కాగా ఆమె కుటుంబ సభ్యులెవరికి పాస్పోర్టు లేదు. దీంతో కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వం మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు ఆమె కుటుంబ సభ్యులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. ప్రగ్యా పలివల్(29) హాంకాంగ్కు చెందిన కంపెనీ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు పుకెట్కు వెళ్లింది. అక్కడ రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!