థాయ్‌లాండ్‌ రోడ్డు ప్రమాదంలో భారత టెకీ మృతి

- October 11, 2019 , by Maagulf
థాయ్‌లాండ్‌ రోడ్డు ప్రమాదంలో భారత టెకీ మృతి

మధ్యప్రదేశ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ థాయ్‌లాండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. మృతదేహం అక్కడి ఆస్పత్రిలోనే ఉంది. కాగా ఆమె కుటుంబ సభ్యులెవరికి పాస్‌పోర్టు లేదు. దీంతో కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వం మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు ఆమె కుటుంబ సభ్యులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. ప్రగ్యా పలివల్‌(29) హాంకాంగ్‌కు చెందిన కంపెనీ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు పుకెట్‌కు వెళ్లింది. అక్కడ రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com