'ప్లాస్టిక్ రహిత భారత్' కు నేను సైతం అంటున్న మోడీ
- October 12, 2019
ఇండియా, చైనా శిఖరాగ్ర సదస్సుకు మహాబలిపురం వేదికగా మారింది. నిన్నటి రోజున మహాబలిపురం వెళ్లిన మోడీ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ను రిసీవ్ చేసుకున్నారు. ఇద్దరు మహాబలిపురం టెంపుల్ లో సమావేశం అయ్యారు. అక్కడి శోర్ దేవాలయంలో గంటకు పైగా గడిపారు. వివిధ అంశాలపై ఇద్దరు నేతలు చర్చించారు. ఇక ఈరోజు కూడా మహాబలిపురంలోనే ఉన్నారు.
ఈ ఉదయం మోడీ మహాబలిపురం బీచ్ లో వాకింగ్ చేశారు. బీచ్ లో ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్, చెత్తను తీసి కవర్లో వేశారు. ఈ ఉదయం దాదాపు అరగంటకు పైగా మోడీ బీచ్ లో గడిపాడు. ప్లాస్టిక్ రహిత భారతదేశం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా మోడీ తెలిపారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







