'ప్లాస్టిక్ రహిత భారత్' కు నేను సైతం అంటున్న మోడీ
- October 12, 2019
ఇండియా, చైనా శిఖరాగ్ర సదస్సుకు మహాబలిపురం వేదికగా మారింది. నిన్నటి రోజున మహాబలిపురం వెళ్లిన మోడీ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ను రిసీవ్ చేసుకున్నారు. ఇద్దరు మహాబలిపురం టెంపుల్ లో సమావేశం అయ్యారు. అక్కడి శోర్ దేవాలయంలో గంటకు పైగా గడిపారు. వివిధ అంశాలపై ఇద్దరు నేతలు చర్చించారు. ఇక ఈరోజు కూడా మహాబలిపురంలోనే ఉన్నారు.
ఈ ఉదయం మోడీ మహాబలిపురం బీచ్ లో వాకింగ్ చేశారు. బీచ్ లో ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్, చెత్తను తీసి కవర్లో వేశారు. ఈ ఉదయం దాదాపు అరగంటకు పైగా మోడీ బీచ్ లో గడిపాడు. ప్లాస్టిక్ రహిత భారతదేశం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా మోడీ తెలిపారు.
తాజా వార్తలు
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...
- చక్కెర వినియోగంపై చిన్నారులకు GTA అవగాహన..!!
- పసికందు మృతి కేసు.. తల్లిదండ్రులకు మూడేళ్ల జైలుశిక్ష ఖరారు..!!







