అనుమానస్పద విగ్రహంపై విచారణ
- October 11, 2019
కువైట్ సిటీ: భారత వలసదారుడొకరు ఓ విగ్రహానికి సదరు మతాచారాలకు అనుగుణంగా పూజలు నిర్వహించడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఘటనపై విచారణ జరుగుతోందని అధికారులు పేర్కొన్నారు. అహ్మది ప్రావిన్స్లోని నిర్మాణంలో వున్న ఓ భవనలో ఈ ఘటన జరిగింది. యాసిడ్ గ్యాస్ రిమూవల్ యూనిట్ని సెక్యూరిటీ ఆఫీసర్స్ విజిట్ చేసిన సందర్భంలో ఈ ఘటన వెలుగు చూసింది. నాన్ ముస్లిమ్స్ ఈ ఘటనకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ ఘటనకు బాధ్యుడిగా ఓ భారతీయ వలసదారుడ్ని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







