అనుమానస్పద విగ్రహంపై విచారణ
- October 11, 2019
కువైట్ సిటీ: భారత వలసదారుడొకరు ఓ విగ్రహానికి సదరు మతాచారాలకు అనుగుణంగా పూజలు నిర్వహించడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఘటనపై విచారణ జరుగుతోందని అధికారులు పేర్కొన్నారు. అహ్మది ప్రావిన్స్లోని నిర్మాణంలో వున్న ఓ భవనలో ఈ ఘటన జరిగింది. యాసిడ్ గ్యాస్ రిమూవల్ యూనిట్ని సెక్యూరిటీ ఆఫీసర్స్ విజిట్ చేసిన సందర్భంలో ఈ ఘటన వెలుగు చూసింది. నాన్ ముస్లిమ్స్ ఈ ఘటనకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ ఘటనకు బాధ్యుడిగా ఓ భారతీయ వలసదారుడ్ని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!