అనుమానస్పద విగ్రహంపై విచారణ
- October 11, 2019
కువైట్ సిటీ: భారత వలసదారుడొకరు ఓ విగ్రహానికి సదరు మతాచారాలకు అనుగుణంగా పూజలు నిర్వహించడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఘటనపై విచారణ జరుగుతోందని అధికారులు పేర్కొన్నారు. అహ్మది ప్రావిన్స్లోని నిర్మాణంలో వున్న ఓ భవనలో ఈ ఘటన జరిగింది. యాసిడ్ గ్యాస్ రిమూవల్ యూనిట్ని సెక్యూరిటీ ఆఫీసర్స్ విజిట్ చేసిన సందర్భంలో ఈ ఘటన వెలుగు చూసింది. నాన్ ముస్లిమ్స్ ఈ ఘటనకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ ఘటనకు బాధ్యుడిగా ఓ భారతీయ వలసదారుడ్ని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







