దోపిడీకి గురైన మరో ఇండియన్ ఫుడ్ డెలివరీ బాయ్
- October 14, 2019
కువైట్: ఓ పఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ హోమ్ డెలివరీ సర్వీస్ విబాగంలో పనిచేస్తోన్న భారత వలసదారుడొకరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇద్దరు వ్యక్తులు తనపై దోపిడీకి పాల్పడ్డారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అల్ సులైబియాలోని మెయిన్ ల్యాండ్ వద్ద ఈ ఘటన జరిగినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు బాధితుడు. 80 దినార్లు బాధితుడి నుంచి నిందితులు దోచుకున్నట్లు తమకు ఫిర్యాదు అందిందని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. వినియోగదారుడికి డెలివరీ చేయాల్సిన ఫుడ్ని సైతం బాధితుడి నుంచి నిందితులు దోచుకున్నారని అధికారులు వివరించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..